24, జులై 2013, బుధవారం

గుర్తు కోసం మరో టపా.... ఈ సారి యం.ఎల్.ఎ ఎలక్షన్లు జరిగినప్పుడు దీనిపై వ్యాసం వ్రాసుకోవచ్చు.


పంచాయితీ ఎలక్షన్లపై వార్తాపత్రికల కథనాలు ఇవి. పంచాయితీ ఎలక్షన్లు జరిగినప్పుడు పార్టీల గుర్తులపై పోటీ చేయరు కానీ అప్పటికే పల్లెటూర్లలో వుండే గ్రూపుల మూలంగా అధికారికంగా పార్టీలు పోటీ చేయకున్నా అంతర్గతంగా ఓట్లు మాత్రం ఆయా గ్రూపు రాజకీయాలను బట్టే వేస్తారు. యం.ఎల్ ఏ. ఎన్నికల్లోనైతే వేరే ఊళ్ళలో వున్న ఓటర్లను పెద్దగా పట్టించుకోరు కానీ పంచాయితీలల్లో మాత్రం వాళ్ళ చార్జీలకు సైతం డబ్బులు ఇచ్చి పిలిపించి మరీ ఓట్లు వేయిస్తారు కాబట్టి ఈ ఎలక్షన్లు రాబోయే ఎన్నికల ముఖచిత్రం ఎలా వుండబోతుందో ప్రతిబింబిస్తుంది.


ఈనాడు పత్రిక కథనం 




ఆంధ్రజ్యోతి పత్రిక కథనం



సాక్షి పత్రిక కథనం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form